పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామంటూ ఆశ చూపి రూ. ఆరు కోట్లతో బిచాణా ఎత్తేసిన ఫిబ్వేవ్ అనాలటిక్స్ సంస్థ నిర్వాహకుల్లో ఒక నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్, అమెరికాలలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అంగద్ చండోక్ సింగ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మన దేశంలో బ్యాంకులను మోసగించడంతోపాటు, మనీలాండరింగ్కు పాల్పడి�
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య ఉపాధి కోసం హైదరాబాద్ బీకేగూడకు వచ్చాడు. కూలీపని చేసుకుంటూ చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో అందరికీ ఠంచన్గా డబ్బులు ఇచ్చి నమ్మకం కూడబెట్టాడు.
కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. మహిళా సంబంధిత నేరాల్లోనూ పెరుగుదల నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు.
నీట్-యూజీ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు మే 4న సాల్వర్ ముఠా సభ్యుడికి సమాధానాలు పీడీఎఫ్ రూపంలో వచ్చిందని బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వెల్లడించారు.
వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నివారణ, పరిశోధనను మరింత పకడ్బందీగా చేయడం కోసం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈఓడబ్ల్యూ)ను మరింత బలోపేతం చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కమిషనరేట్