నేటినుంచి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు మే 10వ తేదీలోగా పంపించాలి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి గుర�
ఆర్థికసాయం| కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ప్రకటించింది. తెలంగాణ యూనియ
హైదరాబాద్ : ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ .15.15 కోట్లు విడుదల చేసింది. కాగా లబ్ధిదారులకు ఆర్థిక �
నేరుగా ఖాతాల్లోకి రూ.2 వేలు జమ ఎల్లుండి నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ సాయమందించేందుకు లబ్ధిదారుల ఎంపిక 1,18,004 మందికి అందనున్న సహాయం మొత్తం ప్రైవేటు స్కూళ్లు 10,815 బోధనా సిబ్బంది 1,06,383 బోధనేతర సిబ్బంది11,621 ఆర్థిక సాయా�
ప్రైవేటు పాఠశాలల్లో వేలల్లో శిక్షణలేని టీచర్లు అమలుకాని కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్ యూడైస్లో నమోదుకు యాజమాన్యాలు నో ప్రభుత్వ సాయం ప్రకటనతో వాస్తవాలు వెల్లడి అధికారిక లెక్కలకు మించి దరఖాస్తుల వెల్లువ హ�