ముప్పైశాతం వేతనాలు పెంచాలనే డిమాండ్తో తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతున్నది. దీంతో సినిమా షూటింగ్లన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. మరోవైపు వరుస భేటీలతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటు ఫిల్�
బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో ప�
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు.
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.