BJP Issues Notice To UP MLA | బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాడు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసింది.
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు గురువారం నామినేషన్ల జాతర సాగింది. ఈ ఒక్క రోజే 30 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ�
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిల
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో చ�
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్
చండీగఢ్; పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుంచే ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. నామినే�
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన శుక్రవారం