ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. ఎరువుల బస్తాలను సబ్సిడీపై ఇస్తున్న నేపథ్యంలో మరింత పారదర్శకత కోసం ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టం (ఫైవ్స్) పేరిట ప్రత్యేక యాప్ను
రుణాలు ఇవ్వడం కూడా రైతులకు సాయం చేసినట్టేనా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో స్రిఫ్టు రాసిస్తే.. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పా టు చే
రైతులకు అందిస్తున్న ఎరువు ల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఇందూ గార్డెన్లో విశ్వ ఆగ్రోస్ మార్క్ఫెడ్ గో ల్డ్ కార్యక
దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
Minister Niranjan Reddy | గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ వచ్చాయని.. మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికార�
రువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది.
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ