ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. శుక్రవారం కూడా అనేకచోట్ల రైతులు రోడ్లెక్కారు. మెదక్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో రైతులు ఆత్మహత�
అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారు.. మన పాలమూరు జిల్లా రైతుల గోసను పట్టించుకొని తడిసిన ధాన్య
అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్�
జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను రేవంత్రెడ్డి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరి కొయ్యలు పట్టుకొని నిరసన వ్యక్తం చ
మక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు సరిపడా గన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో రైతులు బుధవారం రోడ్డెక్కారు. మక్కలు, సన్ఫ్లవర్ గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జ�
తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాకే పనులు చేపట్టాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్ల�
మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు.
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని, మేజర్లకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి గ్ర�
Irregularities | నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వర్కూరు, నేరేడుగం గ్రామ రైతులు ఆరోపించారు.
Compensation | నిర్మల్ జిల్లాలోని కుభీరు మండలంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన పంట సోయాబీన్ , పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయి.. లేని పక్షంలో రైతులకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ దిగిపో.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులు ర్యాలీ నిర్వహించార
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు లోతట్టు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలేరుపాడు - అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం బై
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు దక్కకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా, సోమవారం ఎనుమాముల మార్కెట్లో రూ. 6,800 పలికింది. పత్తి కొనుగోలు
రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు.