ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయి.. లేని పక్షంలో రైతులకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ దిగిపో.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులు ర్యాలీ నిర్వహించార
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు లోతట్టు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలేరుపాడు - అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం బై
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు దక్కకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా, సోమవారం ఎనుమాముల మార్కెట్లో రూ. 6,800 పలికింది. పత్తి కొనుగోలు
రుణమాఫీ పథకం కథ ముగిసినట్టేనా.. రుణమాఫీ ఇక కానట్టేనా.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 3,642 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తింపు కావడంతో పెదవి విరుస్తున్నారు.
పెండింగ్లో ఉన్న పాల బి ల్లులు వెంటనే చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మిడ్జిల్ మండలకేంద్రంలోని క ల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎం�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) జిల్లా కార
తాము అధికారంలోకి రాగానే రైతులకు వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్లు డబ్బాలో పడగానే ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు కొత్త పల్లవిని అందుకుంది.
లక్నో: రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో రైతు కుటుంబాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ గాంధ�