గత యాసంగి సంబంధించిన రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరా బాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయడం గందరగోళానికి తావిస్తున్నది.
Patnam Narender Reddy | కాంగ్రెస్ చేతకాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. పథకాల అమలులో చిత్తశుద్ధి లోపించింది. రైతుభరోసా విషయంలో అది మరోసారి ప్రస్ఫుటమైంది. ఎప్పుడో నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం.. ఇప్పుడు పంట కోతలు కొనసాగుత�
రోహిణి కార్తె పోయి... మృగశిర కార్తె వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అదును దాటితే పంట దిగుబడి కష్టం. ఈ పరిస్థితుల్లో అన్నదాత పంట పెట్టుబడి �
అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో రైతులకు అందించే రైతు భరోసా విషయంలో విధి విధానాలు ఏమిటి?, ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్�