Farmer leader ends hunger strike | పంజాబ్కు చెందిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను కోరారు.
Rail Roko | దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు
పసుపుబోర్డు ఉద్యమకారుడు, రైతు నాయకుడు ముత్యాల మనోహర్రెడ్డి (75) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఆయన పసుపుబోర్డు కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగించారు. చివరకు ఆయన �
Need To Bring Modi's Graph Down | ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సి ఉందని ఒక రైతు నేత అన్నారు. రామ మందిరం వల్ల మోదీ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికలలోపు మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి