రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలకు కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల దరి చేరకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. భూమిని సాగు చేసే ప్రతి రైతుక
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, ఎకరాకు రూ. 60లక్షలు పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మోటార్ గ�
రెవెన్యూ అధికారుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్ భూ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలంటూ నిత్యం ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా, వాటిని పక్క�
50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నదని.. దీంతో తాము రోడ్డున పడతామని కొహెడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ రెవెన్యూ స�
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ఆనందంగా ఉన్న రైతులను ఏడాదికాలంగా కష్టాలు వెంటాడుతున్నాయి. రైతాంగానికి అబద్ధపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవ‘సాయం’పై నిర్లక్ష్యం వహించింది.
అప్పుల బాధలు.. బ్యాంకోళ్ల సతాయింపులు.. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయక.. సమయానికి పంట పెట్టుబడి సాయం అందక పండుగలా ఉన్న వ్యవసాయం దండుగైంది. ఎవుసం భారమై.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. నిస్సహాయస్థితిలోనూ సర్కా�
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని కరీంనగర్ డెయిరీలో బుధవారం రైతు కుటుంబాల మహిళలకు ముగ్గుల ప
ఆ విద్యార్థులంతా రైతు, రైతు కూలీల కుటుంబాల పిల్లలు. సిద్దిపేట రూరల్ మండలంలోని బచ్చాయపల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న వారంతా సమీపంలోని లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలకు కాలినడక రోజూ వెళ్