ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలకు ఎదురుచూపులు తప్పడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ అన్నారు. నేరేడుచర్ల మండల పరిధిలోని జానల్ దిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉపాధి హామీ ప�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం �
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్య�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోత లు లేకుండా అమలు చేయాలని, రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా రోజూ కూలికెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్ట
భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 28 నుంచి కూలీలకు తొలి విడతగా 6 వేల చొప్పు న ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్ర�
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.