Contaminated Water | పలు రాష్ట్రాల ప్రజలు కలుషిత తాగునీటి వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి వల్ల 15 మందికిపైగా మరణించారు. తాజాగా ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్
Jaundice Outbreak in School | ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. 40 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్
Poisonous gas leak | భూగర్భ గనుల నుంచి విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఇద్దరు మహిళలు మరణించగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువు లీక్ వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
బెంగళూరు: కొత్త ఏడాది తొలి రోజున దైవ దర్శనం కోసం గుడికి వెళ్లి ప్రసాదం తిన్న వారిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపుర తాలూకా బీరగనహళ్లిలోని గంగమ్మ ఆలయ�