రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువు
Union Minister's Daughter Harassed | కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన
టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చ�
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�
పెద్ద గట్టు జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు కలుగకుండా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. గుట్ట చుట్టూ దాదాపు 800 మీటర్ల పరిధిలో ప్రతి రెండు వందల మీటర్లకు ఒక ట్యాంకు, సంపు, తాగునీటి నల్�
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
ఒకప్పుడు దారి దోపిడీకి నెలవైన ఆ ప్రాంతం.. రానురాను భక్తులు కొంగు బంగారంగా మారింది. దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి సోయగంతో కనువిందు చేస్తున్న ధర్పల్లి మండల కేంద్రంలోని మద్దుల్ లక్ష్మీనరసింహుడు
రంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు