Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశాడు.
భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) కూడా వేగంగా స్పందించింది. నీరవ్ మోదీ అప్పీల్కు వ్యతిరేకంగా వారంలోనే ప్రతిస్పందనను సమర్పించడంతో..
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదించింది. ఈ విషయాన్ని బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతీ పాటిల్ తెలిపారు. అయితే 14 రోజుల్లోగా దీనిపై దరఖాస్తు �
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. తన అప్పగింతను సవాల్ చేస్తూ బ్రిటన్