రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో �
గీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.5 కోట్ల ఎక్స్గ్రేషియాను విడుదల చేసినట్టు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీతవృత్తిలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్�
‘రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 18 జాబ్మేళాలను నిర్వహించింది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. తెలంగాణ స్టేట్ స
జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. మంత్రి ఉత్సాహంగా పతంగులు, ఆకాశ దీపాలను ఎగురవేశారు. గాలిపటాలు ఎగరవేస్తున్న చిన్న�
పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణ�
కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో బీజేపీ, కాం గ్రెస్, బీఎస్పీలకు చెందిన 250 మంది కార్యకర
భారత స్విమ్మింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న ర్యాంకింగ్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కానుంది. గచ్చిబౌలిలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్ను.. రాష్ట్ర క్రీడా�
మన్యంకొండ క్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ ఏడాది రూ.25 కోట్లు.. వచ్చే ఏడాది రూ.25 కోట్లు విడుదల చేయనున్నట్�
మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్బాల
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వర లో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన�