జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్య�
అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా ప్రత్యేక క్యాంపెయిన్కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య సంస్థ నిర్వాహకులతో కలిసి ‘అగ్ని ప్�
సిటీబ్యూరో: ప్రచారం దండి.. ఖజానాకు గండి అన్నట్లు..అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులతో.. జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. కేబీఆర్ పార్కు చుట్టూ , ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్లో లాల్పా�
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
విపత్తు నిర్వహణలో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేకతను చాటుతున్నది. వాతావరణ శాఖను సమన్వయం చేసుకుంటూ నగర పౌరులకు ముందస్తుగా ట్విట్టర్, ఎస్ఎంఎస్�
విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ముందుండే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతోంది. ప్రస్తుతం 27 బృందాలతో 450 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గ�
గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజల ప్రశంసలు అందుకుంటున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. విపత్తు సమయాల్లో ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ
గ్రేటర్లోని వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తేలితే సంబంధిత వాణిజ్య సముదాయాలను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం అడిషనల్ కమిషనర్�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఈవీడీఎం డైరె�