There is one war that matters. The Great War. And it is here. If it comes true, everything we fought for will be for nothing, everything we suffered would be for nothing-2011 నుంచీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూవున్న HBO వారి కాల్పనిక రాజకీయ మహాచిత్రం ‘Game of Thrones’ లోని యుద్ధసన్నివేశంలోని మాటలవి! సారాంశం ఏమంటే.. ఒక మహావిపత
ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ బుధవ�
Huzurabad | హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
వంట గ్యాస్పై రాష్ట్ర పన్ను రూ.291 ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు ఎన్నికల బరి నుంచి తప్పుకొంటావా? ఆర్థికమంత్రి హరీశ్రావు సవాల్ గ్యాస్బండపై రాష్ట్రపన్ను ఎక్కడుంది? సిలిండర్ పన్ను�
ఎన్నికల్లో లబ్ధికోసం రెండు నాల్కల ధోరణి రోడ్డు ప్రమాదంపై తప్పుడు మాటలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపైనా అదే తీరు ఏది నిజమని నిలదీస్తున్న ప్రజలు అడ్డగోలు ఆరోపణలు.. తప్పుడు మాటలు హుజూరాబాద్, అక్టోబర్ 1
ఆయనది అగ్రవర్ణ స్వభావం ఎవరికోసం మనువాద బీజేపీలో చేరారు? టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి జమ్మికుంట, అక్టోబర్ 12 : ఏండేండ్లు మంత్రిగా పని చేసిన ఈటల ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని, బీసీలను ఏటీఎం�
ఆ పార్టీకి ఓటేస్తే నష్టపోతం: మంత్రి కొప్పుల జమ్మికుంట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని బీజేపీ పార్టీ ఓర్వలేక పోతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సీఎం కేసీఆర్
పైకి కనిపించేంత నీతిమంతుడు కాదు 2 కోట్లు ప్రభుత్వం నుంచి రానివ్వలేదు నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు రోడ్డున పడటానికి రాజేందరే కారణం విజయలక్ష్మి ఆగ్రో నిర్వాహకురాలు కన్న శివకుమారి సంచలన ఆరోపణ హుజూరాబా�
గ్యాస్బండపై రాష్ట్ర పన్ను 291 అట! అబద్ధాలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం జీఎస్టీలో రాష్ర్టానికి వాటాగా వచ్చేది రూ.20 మాత్రమే హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా ద
నియమావళి, నిబంధనలు బేఖాతర్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై సోమవారం కేసు నమోదు చేసినట్�
‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్దార్లు. రేషమున