దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈక్విటీ షేర్ల విభజన జరుగబోతున్నది. 1:5 నిష్పత్తిలో స్టాక్ సబ్-డివిజన్కు తమ బోర్డు ఆమోదించిందని శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. మెరుగైన �
దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఈ నెల 20న రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. గురువారం ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్..ఈ నెల 26న ముగియనున్నదని తెలిపింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ డయాలసిస్ సేవల సంస్థ నెఫ్రొకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తాజా ఈక్విటీ షేర్లను జారీచేయడంతో రూ.353.4 కోట్లు, ఆఫర్ ఫర్ �
రాష్ర్టానికి చెందిన సాయి పేరెంటరల్..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.5 విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.285 కోట్ల నిధులన�
ప్రముఖ వాహన విడిభాగాల సంస్థ హీరో మోటర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. రూ.1,200 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సైతం అందించింది. వ�
టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం వాటాల్ని విక్రయిస్తున్న ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)తొలి పబ్లిక్ ఆఫర్కు ప్రైస్బ్యాండ్ను నిర్ణయించింది.
హైదరాబాద్కు చెందిన టెలికం, సోలార్ ఈపీసీ సేవల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్కాబోతున్నది. ఈ నెల 18న ప్రారంభం కానున్న షేర్ల విక్రయం ఈ నెల 22న ముగియనున్నదని తెలిపింది.