coaching centre | కోచింగ్ క్లాస్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కోచింగ్ సెంటర్లోకి (coaching centre) ప్రవేశం నిరాకరించడంతో మనస్తాపం చెంది రైల్వే స్టేషన్కు చేరుకుంది.
తన తండ్రి ఆల రఘుపతిరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మ�
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు
తొలి సంధ్యలో.. పూలరాగాల తేనెగీతాలు వినాలన్న తీయని కోరిక చాలా మందికి ఉంటుంది. అందుకే పచ్చదనంలో మునిగిపోయి పరవశించిపోయేందుకు పచ్చికబయలు లాంటి పెరడు లేకపోయినా, నచ్చిన చోట ముచ్చటైన పూలకుండీలు వేలాడదీసుకున�
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుని, టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంపై అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. విజయ దశమి శుభ ముహూర్తాన సంచలన నిర్ణయం తీసుకున్నార�
అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదల�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
‘దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్�
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
‘దేశ్కి నేత కేసీఆర్' అంటూ యూకే లోని ఎన్నారైలు లండన్లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం చరిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద సమావేశమైన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ �
ఉద్యమ నేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నది. దే