శంకర్పల్లి : శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శనివారం ఉదయం 10గం.లకు 6వ తరగతి విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర�
వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)ల�
మహేశ్వరం: ఈనెల 21న మోడల్స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. 6వతరగతి ప్రవేశాలకు ఉదయం 10గంటలనుండి 12 గంటల వరకు, 7,10వ తరగతి ప్రవేశాలకు 2గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు
ఏపీ పాలిసెట్ | ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భా�
టీఎస్ ఆర్జేసీ సెట్| రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ �
ఏవేని రెండు పేపర్లు రాసుకొనే అవకాశంగేట్-22లో మార్పులు చేసిన అధికారులు హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్య
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర