ఏపీ పాలిసెట్ | ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భా�
టీఎస్ ఆర్జేసీ సెట్| రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ �
ఏవేని రెండు పేపర్లు రాసుకొనే అవకాశంగేట్-22లో మార్పులు చేసిన అధికారులు హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్య
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర
సైనిక స్కూల్| దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్లో మరో ప్రవేశపరీక్ష చేరింది.
మోడల్ స్కూల్| రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జూన్ 6న, 7 నుంచి 9వ తరగతులకు జూన్ 5న నిర్వహిస్తామని అధికారులు వెల్ల
ఐఎన్ఐ సెట్| మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ-సెట్ 2021 వాయిదాపడింది. కరోనా నేపథ్యంలో వచ్చే నెల జరగాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (
నీట్ పీజీ| నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 18 యథాతథంగా కొనసాగిస్తామని, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదన