రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతున్నది. ఈ నెల 6 నుంచి 19 వరకు జిల్లా లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఒక్కో పాఠశాలలో కొత్తగా కనీసం పది మంది విద్యార్థులు చేరకపోవడం విద్యాశాఖ అధికారులు, ఉపా�
Telangana | రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గస్థానంతోపాటు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల పదవ�