మేడిగడ్డ బరాజ్ దిగువ వైపున కూడా సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బరాజ్లోని అన్ని బ్లాకుల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ తన చాంబర్లో టాన్ప్లానింగ్, ఇంజినీరి�
బంజారాహిల్స్ రోడ్ నం.1లోని పెన్షన్ ఆఫీస్ జంక్షన్తో పాటు సమీపంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను తగ్గించేందుకు గల అవకాశాలను జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. దీంతో పాటు రోడ్ల విస
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో
సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం(బెల్లం) నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు.
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే పల్లె దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మం గళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన, మనఊరు- మనబడికి �
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. బుధవారం శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజుల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా