రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచ�
Farmer leader ends hunger strike | పంజాబ్కు చెందిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను కోరారు.
Power Subsidy | ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో పోరు షురూ అయ్యింది. ఢిల్లీ ప్రజలకు పవర్ సబ్సిడీని మరో ఏడాది పొడిగించే ఫైల్కు లెఫ్టినెంట్ గవర్న
సుమారు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. సీఈవో వికాస్రాజ్ మంగళవారం చండూర్లో పర్యటించి పోలిం గ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ముగిసినట్లు జునా అఖారా చీఫ్ స్వామి అవదేషానంద్ గిరి తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్నట్లు చెప్పారు. దేశ