ప్రభుత్వ నిర్ణయాలనే అధికారాలు అమలు చేస్తరు. నిర్ణయాలు చేయటం ప్రభుత్వం బాధ్యత. అమలు చేసేది అధికారుల బాధ్యత. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమే అధికారుల పని. వారి సొంత నిర్ణయాలు అమలు చేయడం కుదరదు’. ఇదీ స�
రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సింది�
మేడిగడ్డలోని మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ఈఎన్సీ మురళీధర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ బరాజ్ చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు తెరపడడం లేదు. బరాజ్లోన
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుగా రీడిజైన్ �
తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా.. సాగునీళ్లు లేక నెర్రెలిచ్చిన భూ ములకు జవసత్వాలు రానున్నాయి. చుక్క నీరు లేక నోరెళ్లబెట్టిన బా వులు.. భూగర్భ జలాల జాడలేక ఎండిన బోర్లకు పాలమూరు ప్రా జెక్టు వరప్రదాయినీగా
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�