Bomb threat | ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఇలా అన్నింటికి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా, ఈ మెయిల్ల ద్వారా
పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గురువారం మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోర్టు రూములన
దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనేఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా వార్నింగ్ రావడంతో ముందుజాగ్రత్
నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈ-మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. సీఆర్పీసీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
టీఎస్బీపాస్ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చింది.
గూగుల్ నిబంధనలను అతిక్రమించిన 14.3 లక్షల యాప్లను గత ఏడాది ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 1.73 లక్షల హానికరమైన డెవలపర్స్ను, ఫ్రాడ్ రింగ్స్ను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది
ప్రపంచంలోని ప్రతి దేశంలో ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఇది మన ఘనత. కానీ, దేశంలోని 73 శాతం మంది యువతకు ఈమెయిల్ అటాచ్మెంట్ పంపడం రాదు. ముక్కుసూటిగా చెప్పాలంటే.. కంప్యూటర్ పనితీరుకు సంబంధించిన ప్రాథమి
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.