ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ లీగ్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు దాదాపు నిష్ర్కమించాయి. శనివారం జరిగిన తమ 10వ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3-6 తేడాతో బెల్జియం చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది.
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మూడు నెలల్లో 32 మంది మరణించారని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఉగ్రవాదులంతా హ�
చెన్నై : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి మృతదేహాన్ని టీవీ టేబుల్ కింద దాచిన ఘటన చెన్నైలోని ఒట్టేరిలో కలకలం రేపింది.
ముంబై : మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులను హర్షద్ జౌ పాటిల్ (26),