జీహెచ్ఎంసీలో ఇకనుంచి అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల సమగ్ర జాబితాను డిజిటలైజ్ చేయనుంది. ఇందుకోసం టీజీ ఆన్లైన్ సహకారంతో ఎస్సెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కొత్తగా రూపకల్పన చేసి �
అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బీఐఎస్ ధ్రువీకరణ లేని పలు రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు.
జైళ్ల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రీట్రీట్ లో ఆమె మాట్లాడుతూ.. 2002 నుంచి రీట్రీట్ జరుగుతున్నట్టు తెలిపారు
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ - రెసోజెట్' రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
దేశీయ ఎగుమతులు డీలాపడ్డాయి. వరుసగా 3 నెలలపాటు పెరుగుతూపోయిన భారతీయ ఎక్స్పోర్ట్స్.. గత నెల మాత్రం 1.20 శాతం క్షీణించాయి. ఈ ఏడాది జూలైలో 33.98 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్�
విమాన ప్రయాణికులు విదేశాల నుంచి తీసుకొచ్చే విలువైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ చార్జీల్లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఐ పాడ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విలువ రూ.50 వేలు
గంజాయి, రేషన్ బియ్యం, మద్యంతో పాటు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పోలీసు, ఎక్సైజ్ శాఖ చెక్పోస్టులు మూతపడడ�
రాష్ట్రం నుంచి వివిధ ఉత్పత్తుల ఎగుమతులకు ది ఎక్స్పోర్ట్ గైడెన్స్ అండ్ గ్లోబల్ డేటాబేస్ సెంటర్ (ఈజీడీసీ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.
ఏప్రిల్లో 20.11 బిలియన్ డాలర్లకు న్యూఢిల్లీ, మే 13: భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగిపోయింది. ముగిసిన ఏప్రిల్ నెలలో ఎగుమతులు జోరు చూపించినప్పటికీ, దిగుమతులు సైతం అదేస్థాయిలో అధికంకావడంతో వాణిజ్యలోటు 20.11 బి�