ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇల్లెందు మండలం కట్టుగూడెంలో పీ పుల్లయ్య (45) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ భీకర శబ్దానిక�
Eelectric wire | చిగురుమామిడి, ఏప్రిల్ 7: విద్యుత్ వైరు తగిలి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులు మరణించారు. నాగర్కర్నూల్ జిల్లాలో ముగ్గురు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం చెదురుబావితండాకు చె
పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
గ్రామాల్లో కరెంట్ పోయినా.. విద్యుత్ వైరు తెగినా పట్టించుకునే వారే లేరు. మరమ్మతు చేసేందుకు గ్రామ హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో కరెంటుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు, రైతులే మరమ్మతు చేసుకోవ�
త్రిపుర జగన్నాథ రథయాత్రలో విషాధం చోటుచేసుకుంది. జగన్నాథ భక్తులు ఇక్కడ చేపట్టిన ‘ఉల్టా రథయాత్ర’లో ఓ రథం హై టెన్షన్ కరెంట్ తీగలను తాకి..నిప్పుల్లో చిక్కుకుంది. ఉనాకోటి జిల్లా కుమార్ఘాట్ ప్రాంతంలో ఇను�
చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఆ కుటుంబానిది. తండ్రి కష్టాలను చూసి ఆ కుమారుడు తండ్రికి అండగా ఉండేందుకు గల్ఫ్ దేశం వెళ్లాడు. సంపాదించే సమయంలోనే తండ్రి భోజన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు.