వేలాడే తీగలు.. తెగిపడ్డ కేబుళ్లు.. స్తంబాలకు విద్యుత్తు సరఫరా.. వర్షాలు, గాలులు.. పంట రక్షణ కంచెలు.. ఇలా పలురకాలుగా కరెంటు మనుషులు, పశువుల ప్రాణాలను కబళిస్తున్నది. దక్షిణ తెలంగాణ డిస్కమ్ పరిధిలోనే 2019 నుంచి 2025 �
‘రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తో ప్రజలు చాలా కష్టాలు పడ్డరు. అప్పటి ప్రభుత్వం ఎవుసానికి ఆరేడు గంటల కరెంటే ఇచ్చేది. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయ�
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్, పవిత్ర గౌడ, ఇతరులు కలిసి రేణుకాస్వామిపై అత్యంత కర్కశకంగా దాడికి తెగబడినట్టు పోస్ట్మార్టం నివ
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బానోత
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్�
లక్నో: ఒక వ్యక్తిని కస్టడీలో చిత్రహింసలు పెట్టి విద్యుత్ షాక్లు ఇచ్చిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్
వెంగళరావునగర్, జనవరి 5 : వృద్ధాప్యంలో ఉన్న అమ్మకు సాయం చేద్దామని వెళ్లిన కుమారుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వ
లక్నో: ఒక యువకుడ్ని కొందరు కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటు కరెంట్ షాకులు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. సెహత్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్హియా గ్రామానికి చెందిన నల�