బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ సోమవారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. రోడ్షోలు, బస్సుయాత్రలతో రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చేవెళ్�
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పోస్టర్లు, పాంప్లెట్ల పంపకం, నినాదాలు చేయడం సహా ఏ రూపంలోనూ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వినియోగించవద్దని రాజకీయ పార్�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మోకిలా, మోకిలా తండాల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్ర�
ప్రతి పక్షాలు గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ప్రజలను మోసగించేలా ప్రతిపక్షాలు నీటిమీద బుడగలాంటి హామీలు ఇస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అ�
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడప
ఉమ్మడి పాలకుల పాలనలో వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేవలం పదేండ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
గులాబీ బాస్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ బహిరంగ సభల్లో పాల్గొననున్న స
‘ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను. నేను నమ్మేది రెండే రెండు. ఒకటి కేసీఆర్ను రెండోది ఆర్మూర్ ప్రజలను’ అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అ�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ దొడ్డి దారిన గెలువాలని ఎన్నికలకు ముందే ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం ప్రారంభించింది. ఈ విషయమై కొన్ని దృశ్యాలు ఆదివారం సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. ఎమ్మ�