Monsoon | నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సరైన సమయంలోనే కేరళను తాకనున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఆగస్టు తర్వాతే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. వాస్తవానికి రుతుపవనాలు చురుగ్గా మారి.. ఎల్నినో ముగిసి లా నినో క్రియాశీలక
El Nino | ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్నినోకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎల్నినో
కారణంగా వేడి పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2023-24లో నమోదైన ఐదు అత్యంత ఘోరమైన
విపత్తుల్లో ఎల్నినో ఒకటిగా నిలువన�
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
El Nino | భూమి 2023లో రికార్డు స్థాయిలో వేడెక్కింది. ఎన్నడూ లేనివిధంగా భూతాపం పెరిగింది. గత లక్ష సంవత్సరాల్లోనే 2023లో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ఎల్ నినో, వాతావరణ మార్పుల
కారణంగా తుఫానులు, కరువు కాటకాలు, కార�
Monsoon | ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని, ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శ�
రాబోవు 70 సంవత్సరాల్లో ఎల్నినో, లానినో పరిణామాల్లో గణనీయంగా మార్పులు ఉంటాయని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయని వాతావరణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 21వ శతాబ్దం చివరకు వెళ్లేకొద్దీ ఎల్నినో, లానినో బలహీన
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ఎల్నినో ప్రభావం చూపనుంది. దీని కారణంగా మొదట ప్రకటించిన అంచనాలు తప్పనున్నాయి. తాజా అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80.4 సెం.మీల వర్షపాతం నమోదు కానుందని ది వెదర్ కంపెనీ వెల్లడించిం
పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
న్యూఢిల్లీ: ఈసారి ఇండియాలో సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు AccuWeather స్పష్టం చేసింది. ఎల్ నినో, లా నినా ప్రభావం లేకపోవడం వల్ల దేశం మొత్తం వర్షాలు బాగానే కురుస్తాయని ఈ వాతావరణ సంస