ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా అర్థం చేసుకోండి. మా ఆవేదన వినండి.. అని నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులను పానగల్ ఏఈవో దేవేందర్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి సాగయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.
దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గ�
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాలకు ఎగువన నుంచి వరద వ�
Komatireddy Venkat Reddy | ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంట�
Telangana Irrigation వానకాలం సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కష్టమేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న జలాలను కేవలం తాగునీటి వినియోగాలకే కేటాయించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ�
సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతల�
ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సూపర్ ఎల్ నినో బలపడనున్నదని, దీని ప్రభావం భారత్పై ఎక్కువగా కనిపిస్తున్నదని ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఆగస్టులో సాధారణం కన్నా తక్కువ వర�
సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతు లు, ప్రజలను అప్రమత్తం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సూపర్ ఎల్నినోపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అధికారుల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా �
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
ఎల్ నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇ�