రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం పెరుగుతున్నది. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ బాలాజీ వెల్లడించారు. రానున్న 10 రోజుల్లో ఎండలు పెరుగనున్నాయని, ఉక్కపోత అధిక�
KRMB Meeting | ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా కృష్ణా నదీ కింద ఉన్న ప్రాంతాలకు తాగునీటి కోసమే నీటి విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
El Nino | ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఒక శక్తివంతమైన ఎల్ నినో ఘటన రూపుదిద్దుకోవడం కొనసాగుతున్నది. 2026 ద్వితీయార్థం, 2027 ప్రారంభంలో ఇది అత్యంత తీవ్రమైన వాతావరణ ఘటనగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణు
Paddy Cultivation | ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొన�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా అర్థం చేసుకోండి. మా ఆవేదన వినండి.. అని నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులను పానగల్ ఏఈవో దేవేందర్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి సాగయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.
దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గ�
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాలకు ఎగువన నుంచి వరద వ�
Komatireddy Venkat Reddy | ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంట�
Telangana Irrigation వానకాలం సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కష్టమేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న జలాలను కేవలం తాగునీటి వినియోగాలకే కేటాయించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.