Ration Cards | గండీడ్ జులై 9: రేషన్ కార్డుదారులకు మహబూబ్నగర్ జిల్లా గండీడ్ తహసీల్దార్ మల్లికార్జున రావు కీలక సూచనలు చేశారు. రేషన్ కార్డుదారులు 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. లేదంటే సెప్టెంబర్ క�
పీఎఫ్ చందాదారులకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్వో శుభవార్తను అందించింది. పీఎఫ్ చందాదారులు తమ పేర్లను, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. ఇకపై యజమాని, ఈపీఎఫ్వో ఆమోదం
రేషన్ కార్డుకు ఈకేవై సీ తప్పనిసరి చేస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా, చాలా వరకు పేర్లు కార�
ఇక నుంచి ఈకేవైసీ ఉంటేనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించనున్నది. లేని రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరదని, వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఒక ప్రకటనల�
రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది
మండల కేంద్రంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఈకేవైసీ చేయించుకునేందుకు రూ.200 ఎందుకు అ వసరమో చెప్పాలని గ్యాస్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వి నియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ప్ర
గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్న కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంప�
చలి తీవ్రతతో నారుమడులకు జింక్ లోపం ఏర్పడుతుందని, తద్వారా నారు ఎండుముఖం పడు తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజకుమారి, ఏడీఏ వసంత సుగుణ పేర్కొన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుబుక్క్ ఉన్న రైతులందరూ ఈ-క