ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎవరయినా చెప్పగలరు. విద్యార్థి మనస్సులో ఏముందో మాత్రం ‘సైకాలజీ’ తెలిసిన ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలడు. అంతటి శక్తిమంతమైన...
హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల...
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎకానమీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒక పేపర్ ఉంది. ఇం దులో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. గ్రూప్-2, పేపర్-3లో 150 మార్కుల పేపర్లో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ 50 మార్
తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం. పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తాం. రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా...
నేటితరం పిల్లలు చదువులో విశేషంగా రాణిస్తున్నప్పటికీ.. కొన్ని అంశాల్లో (సాంఘిక సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్) వెనుకబడే ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కేవలం చదువుపై మాత్రమే శ్ర
ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్ఎల్బీ కోర్సు చేయడానికి అఖిల భారత స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). దేశవ్యాప్తంగా మొత్తం 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు...
ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా పర్యాటక రంగం కీలకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. చారిత్రక ప్రదేశాలకు నెలవైన మనదేశంలో...
గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం...
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...
శివాజీ మునిమనుమడిగా ప్రసిద్ధి చెందిన సాహూ కొల్హాపూర్ సంస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. సాహూ స్వయంగా తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను...