ఒండ్రు మృత్తికలు -ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి. -ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి. లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయ
కులవ్యవస్థ భారత్లోనే జన్మించింది. అలాగే ఇది భారతదేశానికే పరిమితమైన ఒక సాంఘిక వ్యవస్థ లోపం. ప్రపంచంలో అన్ని సమాజాల్లో ప్రాథమిక సామాజిక సంస్థలు అంటే మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే...
సంస్థలోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధత అనేవి చాలా అవసరం. ఇటువంటి కీలక బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు...
మనిషి విజ్ఞానాన్ని సంపాదించేందుకు, ఆ విజ్ఞానాన్ని భద్రపర్చేందుకు అత్యద్భుత ప్రదేశం గ్రంథాలయం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మేధావులు ఇలా ఎవరికైనా ఏదో ఒకటి నేర్పేది...
భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతున్న కొఠారి కమిషన్ ప్రకారం భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగం విద్యా దృక్పథాలు. గత ప్రశ్నపత్రాల స
రొటీన్ కోర్సులకు భిన్నంగా ఏదైనా చేయాలి.. మెదడుకు పదునుపెట్టి సృజనాత్మకతను పెంచుకోవాలి.. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్తగా ఏదో చేయాలి.. నలుగురిలో ఒకడిగా కాకుండా...
సిరిసిల్ల కొండల్లో జన్మించిన మానేరునది నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ...
సెక్షన్-25 -చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి. సెక్షన్-26 -చట్టానికి అనుగు�
పెన్గంగ, వార్ధా, వైన్గంగ నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా యావత్మాల్ జిల్లా గుండా ప్రవహిస్తాయి. జుగాడ్ వద్ద పెన్గంగ నదితో వార్ధా నది కలుస్తుంది. ఈ నదులు రెండింటిలోకి వైన్గంగ తమ్మిడిహెట్టి (ఆసిఫ
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ ట�
1. ఒక భాగహారం లెక్కలో శేషం 0. రుత్విక్ అనే విద్యార్థి 21 బదులుగా పొరపాటున 12ను భాగించే సంఖ్యగా తీసుకున్నాడు. అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. అయిన సరైన భాగఫలం ఏది? ఎ. 20 బి. 0 సి. 12 డి. 13 2. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం
పాశ్చాత్యీకరణవల్ల వచ్చిన పారిశ్రామీకరణవల్ల నూతన వృత్తులు, వివిధ కులాలవారు కలిసి పనిచేయడం, సంప్రదాయ వృత్తుల స్థానంలో నైపుణ్యం, భద్రతా సంబంధంగల వృత్తి ఏర్పడటంవల్ల...