జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్ఎల్బీ కోర్సు చేయడానికి అఖిల భారత స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). దేశవ్యాప్తంగా మొత్తం 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు...
ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా పర్యాటక రంగం కీలకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. చారిత్రక ప్రదేశాలకు నెలవైన మనదేశంలో...
గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం...
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...
శివాజీ మునిమనుమడిగా ప్రసిద్ధి చెందిన సాహూ కొల్హాపూర్ సంస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. సాహూ స్వయంగా తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను...
ఒండ్రు మృత్తికలు -ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి. -ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి. లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయ
కులవ్యవస్థ భారత్లోనే జన్మించింది. అలాగే ఇది భారతదేశానికే పరిమితమైన ఒక సాంఘిక వ్యవస్థ లోపం. ప్రపంచంలో అన్ని సమాజాల్లో ప్రాథమిక సామాజిక సంస్థలు అంటే మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే...
సంస్థలోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధత అనేవి చాలా అవసరం. ఇటువంటి కీలక బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు...
మనిషి విజ్ఞానాన్ని సంపాదించేందుకు, ఆ విజ్ఞానాన్ని భద్రపర్చేందుకు అత్యద్భుత ప్రదేశం గ్రంథాలయం. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, మేధావులు ఇలా ఎవరికైనా ఏదో ఒకటి నేర్పేది...
భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతున్న కొఠారి కమిషన్ ప్రకారం భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగం విద్యా దృక్పథాలు. గత ప్రశ్నపత్రాల స
రొటీన్ కోర్సులకు భిన్నంగా ఏదైనా చేయాలి.. మెదడుకు పదునుపెట్టి సృజనాత్మకతను పెంచుకోవాలి.. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్తగా ఏదో చేయాలి.. నలుగురిలో ఒకడిగా కాకుండా...
సిరిసిల్ల కొండల్లో జన్మించిన మానేరునది నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ...
సెక్షన్-25 -చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి. సెక్షన్-26 -చట్టానికి అనుగు�