అరిగె రామస్వామి మాల బాలికను దేవదాసీగా చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాదిగ అబ్బాయితో వివాహం జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించాడు. తర్వాతి కాలంలో అరుంధతీయ మహాసభను స్థాపించి...
ఉత్తరభారతదేశం సమశీతోష్ణ మండలంలో, దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉన్నది. కర్కాటక రేఖ (ఆయన రేఖ) భారతదేశాన్ని శీతోష్ణస్థితి పరంగా ప్రభావితం చేస్తున్నది. దేశం మొత్తం ఉష్ణమండల ఆయనరేఖా...
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్�
బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్లో భేదాభిప్రాయాలకు దారితీసింది. కాంగ్రెస్లోని అన్నివర్గాలవారు బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఉద్యమం...
కామర్స్ కోర్సులకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ తరుణంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కామర్స్ కోర్సులు చదివితే భవిష్యత్తు ఉంటుంది, కామర్స్ నిపుణులుగా ఎలా స్థిరపడవచ్చు వంటి...
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి నగరంలో చర్యలు చేపట్టాలి. పునరుత్పాదక శక్తివనరుల వాడకం పెంచాలి. పేదరికం తగ్గి, ఆర్థిక వృద్ధి జరిగితే కాలుష్య నివారణ...
తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను, రైతులకు మేలుచేసేలా నూతన విత్తన విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రాష్ర్టాన్ని విత్తన భాంఢాగారం...
పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉంగా, నిర్మల్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో...
-ఉపాధ్యాయ విద్య (Teacher Education)ను అందించే జాతీయ, రాష్ట్ర సంస్థలు జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి -కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే National Council of Education Research and Training (NCERT) 1961, సెప్టెంబర్ 1న రూపొందింది. -ఉపాధ్యాయులకు గుణాత్మ
ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ఏడాదిలో కొలవడాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొనవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుంటాయి. భారత ఆర్థిక వ్యవస్థలో....
గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల్లో ఎంతో కొంత సిలబస్లో తేడా ఉండవచ్చు కానీ, మొత్తం తెలంగాణ ఎకానమీని అవగాహన చేసుకోవడమనేది అవశ్యకం. తెలంగాణ ఎకానమీని తెలుసుకుంటే...