అందరూ సంప్రదాయక ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి పోరాటానికి పిలుపునివ్వడంతోపాటు 12 గ్రామాలు విముక్తి చెందినట్లు ప్రకటించి, తన పోరాట కేంద్రంగా జోడేఘాట్ను...
తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రపెన్యూర్స్ను 2014లో ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీల్లో పారిశ్రామికతత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పథకాన్ని...
సోలార్ విద్యుత్ ఉత్పత్తి విధానం ద్వారా తెలంగాణలో సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు...
శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా...
సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేసే ఈ ఆప్టికల్ ఫైబర్ను డాక్టర్ నరేంద్రసింగ్ కపానీ అనే శాస్త్రవేత్త 1952లో కనుగొన్నాడు. ఇది 1956 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని గాజుతో....
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
దరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా...
ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సాధారణ పరిపాలనలో, పాలనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశాడు. నాణేల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని...
610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్జీవోల డిమాండ్తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి 2004, �