నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
దరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా...
ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సాధారణ పరిపాలనలో, పాలనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశాడు. నాణేల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని...
610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్జీవోల డిమాండ్తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి 2004, �
ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో...
1. స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన సిక్కుమత గురువు? 1) గురురామ్ దాస్ 2) గురు అర్జున్దేవ్ 3) గురు గోవింద్ 4) గురునానక్ 2. రాజా రామమోహన్ రాయ్ రాయని గ్రంథం? 1) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ 2) ప్రిన్సెప్ట్ ఆఫ్ జీసస్ 3) గైడ్ టు పీస�
1. The purpose of an encyclopedia is? 1. To know the meaning, synonyms and antonyms of various words. 2. To hold a comprehensive summary of information from either all branches of knowledge or a particular branch of knowledge 3. To checking on the tricky endings of some English words, such as those ending in -able/-ible, […]
సైఫాబాద్ సైన్స్ కళాశాలలో శనివారం కళాశాల పూర్వ విద్యార్థులు సందడి చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని కార్యక్రమానికి వ�
మహాత్మాగాంధీ గ్రీన్ ట్రయాంగిల్ను మడగాస్కర్లో భారత రాయబారి అభయ్ కుమార్ మార్చి 16న ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి కానున్న...
వ్యక్తి ఆలోచనలు వాగ్యంత్రం ద్వారా వెలువడే ధ్వనుల సాయంతో అభివ్యక్తం చేయడంతో ప్రారంభమై, వ్యక్తి వ్యక్తిత్వాన్ని మహోన్నత లక్ష్యాల వైపు కొనసాగించడానికి సహకరిస్తూ అతడిని సమగ్రంగా రూపొందించడానికి...
రాజ్యాంగంలో కొన్ని పదవులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. వీటి నిర్మాణం అధికార విధులకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు దీని గురించి
రాష్ట్రంలో భారీస్థాయిలో నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో పోటీపరీక్షార్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు. ఇటువంటి సమయంలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి మాటలు, సలహాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయనడం