పెన్గంగ, వార్ధా, వైన్గంగ నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా యావత్మాల్ జిల్లా గుండా ప్రవహిస్తాయి. జుగాడ్ వద్ద పెన్గంగ నదితో వార్ధా నది కలుస్తుంది. ఈ నదులు రెండింటిలోకి వైన్గంగ తమ్మిడిహెట్టి (ఆసిఫ
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ ట�
1. ఒక భాగహారం లెక్కలో శేషం 0. రుత్విక్ అనే విద్యార్థి 21 బదులుగా పొరపాటున 12ను భాగించే సంఖ్యగా తీసుకున్నాడు. అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. అయిన సరైన భాగఫలం ఏది? ఎ. 20 బి. 0 సి. 12 డి. 13 2. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం
పాశ్చాత్యీకరణవల్ల వచ్చిన పారిశ్రామీకరణవల్ల నూతన వృత్తులు, వివిధ కులాలవారు కలిసి పనిచేయడం, సంప్రదాయ వృత్తుల స్థానంలో నైపుణ్యం, భద్రతా సంబంధంగల వృత్తి ఏర్పడటంవల్ల...
అరిగె రామస్వామి మాల బాలికను దేవదాసీగా చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాదిగ అబ్బాయితో వివాహం జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించాడు. తర్వాతి కాలంలో అరుంధతీయ మహాసభను స్థాపించి...
ఉత్తరభారతదేశం సమశీతోష్ణ మండలంలో, దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉన్నది. కర్కాటక రేఖ (ఆయన రేఖ) భారతదేశాన్ని శీతోష్ణస్థితి పరంగా ప్రభావితం చేస్తున్నది. దేశం మొత్తం ఉష్ణమండల ఆయనరేఖా...
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్�
బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్లో భేదాభిప్రాయాలకు దారితీసింది. కాంగ్రెస్లోని అన్నివర్గాలవారు బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఉద్యమం...
కామర్స్ కోర్సులకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ తరుణంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కామర్స్ కోర్సులు చదివితే భవిష్యత్తు ఉంటుంది, కామర్స్ నిపుణులుగా ఎలా స్థిరపడవచ్చు వంటి...
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి నగరంలో చర్యలు చేపట్టాలి. పునరుత్పాదక శక్తివనరుల వాడకం పెంచాలి. పేదరికం తగ్గి, ఆర్థిక వృద్ధి జరిగితే కాలుష్య నివారణ...
తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను, రైతులకు మేలుచేసేలా నూతన విత్తన విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రాష్ర్టాన్ని విత్తన భాంఢాగారం...