భాష – వివిధ భావనలు.. భాష-నిర్వచనాలు 1. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? 1) బాస 2) బాస్ 3) భాశ్ 4) భాష్ 2. సైమన్ పాటర్ రాసిన గ్రంథం? 1) ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ 2) ద సైన్ ఆఫ్ లాంగ్వేజ�
ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో...
ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్లో వచ్చిన ప్రతి మార్కు...
టెట్లో గరిష్ట మార్కుల సాధనలో ఇంగ్లిష్ స్కోరింగ్ సాధించడం కీలకం. పేపర్-1, 2 లలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంది. ఈ సబ్జెక్టుకు 30 మార్కులు. పాఠశాల స్థాయిలో చదివిన అంశాలే ఈ సిలబస్లో...
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల...
Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
కాలంతో పోటీపడే రోజులివి. అందుకుతగ్గట్టుగానే ప్రతిఒక్కరిపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చెప్పాల్సిన...
స్వీడన్లోని దలార్నా ప్రావిన్స్లోగల ఫలుఫ్జల్లెట్ పర్వతంపైన ఉన్న ఓల్డ్ టిజికో వృక్షం ప్రపంచంలోనే అతిపురాతన (క్లోనల్) వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయస్సు 9,958 ఏండ్లు...
దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి...
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు పునాది పడింది బెంగాల్ విభజన సమయంలోనే ఆ తర్వాత క్రమంగా ప్రజా ఉద్యమాలన్నీ కలిసి స్వాతంత్రోద్యమంగా...
కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్ల వజీరు మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్ అని పిలిచారు. త్రిలింగాన్ పేరుమీదుగా తెలంగాణ అనే పేరు వచ్చినట్లు...
లార్డ్ రిప్పన్ .. రాష్ర్టాల్లో స్థానిక స్వపరిపాలనకు పునాది వేసి స్థానిక స్వపరిపాలన పితగా ఖ్యాతిగాంచాడు. 1881లో మొదటి కర్మాగారాల చట్టాన్ని జారీచేశాడు. లిట్టన్ ప్రవేశపెట్టిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్టును 1882