2017, అక్టోబర్ 10వ తారీకు… ఎల్బీనగర్ చౌరస్తా… మూడుదిక్కులా ఎర్ర లైట్ వడ్తే ఒక్క దిక్కు నుంచి బండ్లురువ్వడిగా వోతున్నయి. మాకు ఎదురుంగున్న సిగ్నల్ ఎప్పుడు పచ్చగైతదా అని ఎదిరిసూత్తున్నం. పచ్చలైట్ వడ్తే మ�
అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇవ్వాళ సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నది. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోవటానికి తెలంగాణ ప్రామిసింగ్ యువన�
పుస్తకం ఒక మస్తిష్కం. పుస్తకం ఒక జ్ఞాన నిధి. ప్రపంచ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు, మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్యం పుస్తకానికే ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతులంతా పుస్తకాలు చదివి మహాత్ములుగా, మహాయోధ�
మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే �
రాష్ట్రంలో 2021-22 సంవత్సరానికి గాను ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. దీనికోసం రైతులకు తగు సూచనలు,సలహాలు ఇవ్వటానికి అన్నిరకాల వ్యవస్థలను సన్నద్ధం చేసింది. వరికి బదులుగా ఏ నేలల్లో, ఏ పంటలు వ�
సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది. రా
నీళ్లు కదిలితే ఉత్సాహంలేదంటే స్తబ్ధత ఆవరిస్తుందిమనసు కూడా అంతే..! నీటి ప్రవాహాన్ని చూస్తుంటేచూపులు కూడాదానితో బాటు కొట్టుకుపోతాయిఅల్లంత దూరం వెళ్లగానేవాటిని గాలమేసి వెనక్కి లాక్కోవాలి! ప్రవాహం ఒక్కో�
ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధన జిజ్ఞాస, అభిరుచి, పాండిత్యాల మేలు కలయిక. దృష్టికి వచ్చిన ప్రతి రచనను చదివి సాహిత్య రసానందాన్ని అనుభవించి, దాన్ని లోకానికి పంచడం ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఇదే ఎన�
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
ఏ వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేడు. ఏ జాతీ తన అస్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ అస్తిత్వ ఉద్యమ ఫలితమే యాభై ఏండ్ల కిందట బంగ్లాదేశ్ ఆవిర్భావం. భారత్ అందించిన స్నేహ హస్తం�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ
‘శుభం పలుకరా పెండ్లి కొడుకా అంటే పెండ్లి కూతురు ఎక్కడ చచ్చింది’ అన్నాడట. తెలంగాణలోని పరాయిశక్తుల తాబేదారులు, మీడియా వ్యవహారం ఇలాగే ఉన్నది. తెలంగాణ ఉద్యమకాలంలో ఇదే వ్యతిరేక వైఖరి. రాష్ర్టాన్ని సాధించుకొ�
ఎందుకో ఈ పూటనిన్ను తలవాలనిపిస్తుందిఓ కవిగా, నిన్నో మహాకవిగాపిలవాలనిపిస్తుందిఎన్ని సంఘటనలనుకళ్ళకత్తుకుందో నీ కలంఎన్ని సన్నివేశాలనుగుండెకెత్తుకుందో నీ కాగితంజీవం నుంచి జీవితం దాకాజీవితం నుంచి నిర్జ�
హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర
బీజేపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో కేంద్రప్రభుత్వం అభాసుపాలవుతూనే ఉన్నది. తాజాగా యూపీలోని లఖింపూర్ ఖీరీలో రైతులు దుర్మరణం చెందిన ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్య