YS Reddy | ముంబైలోని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి యాదగిరి శివకుమార్రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. అతడికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు ని�
ఈడీ దాడుల నుంచి విముక్తి కోసం బీజేపీ ముందు మోకరిల్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురిం చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సత�
ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా నగరంలోని నేరెళ్ల వెంకటరామ్మోహన్రావు, అతని బంధువుల ఇండ్లపై బుధవారం ఈడీ అధికారులు దాడులు జరిపారు. మొత్తం రూ.71.61 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించ�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సోదాలు రాత్రి 9.45 గంటల వరకు కొనసాగాయి.
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్లో ఈడీ దాడుల కలకలం రేగింది. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 27న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు
బ్రైట్ కామ్ గ్రూప్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థల్లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపాయి. ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈ నెల 23న కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.3.3 కోట్ల నగదుతోపాటు రూ.9.3 కో�
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ