దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం (Bomb Threats) రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు.
రెండేండ్ల నుంచి ఇనాక్టివ్గా ఉన్న వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలను సెప్టెంబర్ 20 నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. సర్వర్ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని అమలు చేయనుంది.
WhatsApp | ఇక నుంచి వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్ లేకుండానే తమ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అందుకు ఈ-మెయిల్ (E-Mail) వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు.. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు మెయిల్ (E-Mail) చేశాడు.
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలోని పలు పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం త�
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు శనివారం బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై సల్మాన్, అతని బృందం బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన
భారత్లో 453 మంది సిబ్బందిని తొలగించింది గూగుల్. వీరికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కూడా. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, నిందితుల జాబితాలోనూ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) వీక్షకులకు శుభవార్త. హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన రేసును ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులకు టిక్కెట్ల డబ్బుల