మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధ
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కేక్ కట్ చేసిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ జి.మల్లేశ్తో పాటు రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్లకు సంబంధించి
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఈ నెల 6న జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి మ�
ఆదివారం ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) -2024 ఉత్సాహంగా సాగింది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు చురుకుగా పాల్గొన్నారు.
ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారుతుందనడానికి దేశ, విదేశీ సంస్థల గుర్తింపులు, కితాబులే ప్రామాణికం. స్వయంపాలనలో జోడెద్దుల్లాంటి అభివృద్ధ్ది, సంక్షేమం ఒక ఎత్తయితే పదేండ్లలోనే వందేండ్ల శాశ్వత నిర్మాణాలత�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొం
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
సెల్ఫీలతో ఇతర వాహనదారులకు ఆటంకం ఉల్లంఘనదారులపై పోలీసుల నజర్ఈ ఏడాదిలో 115 కేసులు నమోదు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వేడుకలు బైక్లపై విన్యాసాలు, రాత్రిళ్లు చిందులు రోడ్డు మధ్యన కేక్ కటింగ్లు, దోస్త�