Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
కోల్కతా పోలీస్ డాగ్ స్క్వాడ్కు చెందిన జాతి శునకాలు ఈ మండపానికి చీఫ్ గెస్ట్గా వచ్చాయి. తొలిసారి ఏర్పాటు చేసిన పెట్ ఫ్రెండ్లీ దుర్గా పూజా పండల్ను అవి ప్రారంభించాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్య�
కోల్కతా : మతసామరస్యానికి ప్రతీకగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలోని అలీముద్దీన్ వీధిలో స్ధానిక ముస్లింలు అక్కడ నివసించే హిందువుల కోసం దుర్గా పూజ మంటపాన్ని ఏర్పాటు చేశారు. కోల్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా పండగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న దుర్గా పూజ మండపాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఒక పండల్ వద్ద సీఎం మమతా బెనర్జీని పోలిన దుర్గా మాతా విగ్రహాన్ని నిర్వాహ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా సందర్భంగా వివిధ ఆకృతుల్లో దుర్గా పూజ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇందులో భాగంగా కోల్కతాలోని లేక్ టౌన్లో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టవర్ని ప్రతిబింబిం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసే దుర్గా దేవి మండపంలో ఈసారి యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనతోపాటు రైతుల నిరసనలపై పలు కళారూపాలను ఏర్పాటు చేశారు. డమ్ డమ్ పార్క్ భారత్ చ�