దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు.. పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
గాంధారి: తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలా పండుగల్లోనూ తమ ఐక్యమత్యాన్ని చాటి చెపుతున్నారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోన�
పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గ
తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్నగూడ పరిధిలోని శ్రీరంగపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మంటపంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశార
వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవీ అలంకర�
బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం సరస్వతి అమ్మవారు కుష్మాండ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయ
బాసర : బాసర సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం సరస్వతి అమ్మవారు చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్య
ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్ర దం. రాత్రి అంటే తిథి. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూప
నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది. మొదటి రోజు: పసుపు వర్ణంనవరాత్రుల్లో మొదటిరోజు శై�
బాసర/ నిర్మల్ అర్బన్ : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆదివారం ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆహ్వానాన్నిఅందజేశారు. ఆలయ ఈవో వినోద్రెడ�