వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియ
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Warangal | మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల ఫోన్ నంబర్లలో మార్చులు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలు, సమాచారం కోసం అధికారులు, సిబ్బందిని నూతన నంబర్లలో సంప్రదించాలని ఏఈ
Warangal | ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మధిర మందపల్లి గ్రామానికి చెందిన బూర్గుల యువరాజు (40) మరణించారు. విషయం తెలుసుకున్న 2000-01 పదవ తరగతి మిత్ర బృందం రూ. 45 వేలు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు ప్రజలంతా స్వచ్ఛంగా తరలివచ్చి విజయవంతం చేయాలని దుగ్గొండి మండల క్లస్టర్ ఇంచార్జ్ కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గిర్ని బావి, మందపల్లి, ప�
దుగ్గొండి (Duggondi) జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మురహరి మధుసూదన్ డాక్టరేట్ అందుకున్నారు. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన చేసిన సేవలకు గాను ఏషియన్ ఇంటర్నేషనల్
దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది.