విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం ఒలింపిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్�
జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిస�
వాహనదారులు నిబంధనలు పాటించాలని, రోడ్డుపై వయోలెన్స్ ఎక్కువైతే తాము సైలెన్స్ చేస్తామని నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో కొం దరు వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించడం లేదు.