ఖమ్మం మార్కెట్లో ఎర్ర బంగారం (తేజా రకం) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్కు మిర్చిని తీసుకొస్తున్నారు.
పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులో, ఎండుమిర్చి ఎరుపు రంగులో ఉండటం చూశాం. కానీ, పసుపు రంగులో ఎండు మిరపను చూశారా? ఖమ్మం జిల్లా తిప్పారెడ్డిగూడేనికి చెందిన ఉపేందర్ పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నాడు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడెపల్లి గ్రామం మిర్చి సాగుకు కేరాఫ్గా మారింది. ఇక్కడి రైతులంతా సమష్టిగా సాగు చేస్తుంటారు. గ్రామంలో 95శాతం మిర్చి పంటనే పండిస్తారు. ఇప్పుడిప్పుడే చుట్టపక్కల గ్రామాల
వరంగల్ ఎనుమాము ల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ఎర్ర బంగా రం పోటెత్తింది. ప్రస్తుత మిర్చి సీజన్ జనవరి నుంచి ప్రారంభం కాగా, అత్యధికంగా శుక్రవారం మార్కెట్కు సుమారు 65వేల మిర్చి బస్తాలు వచ్చాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజారకం మిర్చి పంట ప్రభంజనం సృష్టించింది. సోమవారం ఉదయం జెండాపాట సమయానికే వివిధ జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 50 వేలకుపైగా బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం నాదరి ఎల్లో(గోల్డ్ కలర్) మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చ�
ఎండు మిర్చి ఘాటు తగ్గడంలేదు. ఈ సీజన్లో ఎండు మిర్చి ధరలు దాదాపుగా అదే ధరలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంత గ్రామాల్లో వారాంతపు సంతల్లో రెండు నెలలుగా ఎండు మిర్చి విక్రయాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం దేశీరకం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధర తులం దాదాపు రూ.50వేలు ఉ�