డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మహిళను తప్పించేందుకు.. వాహనాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రక
మద్యం తాగి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వ్యక్తికి పది రోజుల జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ బుధవారం తీర్పు చెప్పారు.
విచ్చలవిడితనంతో రోడ్డు ప్రమాదాలు జల్సాలు, పార్టీల పేరుతో రోడ్లపై విన్యాసాలు అతివేగం సూసైడ్ బాంబుకన్నా ప్రమాదకరం అవగాహనతోనే మైండ్సెట్ మార్పు లేత వయస్సులోనేమృత్యుఒడిలోకి.. ఇంకా అవగాహనలేమే! సిటీబ్యూ�
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు మద్యం తా�
సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి కిక్కు వదిలిస్తున్నారు పోలీసులు. ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ.. మందుబాబుల భరతం పడుతున్నారు. కోర్టులు సైతం కఠినంగా
Hyderabad | మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకుల ప్రయత్నించారు.
మట్టెవాడ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఏడుగురు వ్యక్తులకు వరంగల్ రెండో తరగతి మెజిస్ట్రేట్ గురువారం జైలుశిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వడ్డ�
ఆర్టీఏకు సిఫార్సు చేసిన సైబరాబాద్ పోలీసులు 308 మందికి జైలు శిక్ష సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మందుబాబుల కిక్కు దిగేలా చేశారు సైబరాబాద్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపిన 308 మంది లైసెన్స్లు రద్ద
షాద్నగర్రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హా
సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 353మంది మందు బాబులకు జైలు శిక్ష పడింది. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, కో�
శనివారం నిర్వహించిన తనిఖీల్లో 126మంది..వాహనాలు, లైసెన్స్లు స్వాధీనం సిటీబ్యూరో, జులై 4(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సడలింపు అనంతరం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులోనే అధికంగా జరుగుతున్నట్లు పోల�
బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల నిర్వాహకుల సహకారం కోరుతున్న సైబరాబాద్ పోలీసులు మందుబాబులను గమనించండి డ్రైవింగ్ చేసే వారికి ట్రాఫిక్ నిబంధనలు వివరించాలి డ్రైవర్ను ఏర్పాటు చేసి చార్జీలు తీసుకోవ
మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట