మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని మత్తుపదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిటీ ప్రొటెక్షన్ అధ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కాపల్లి గ్రామంలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని పోత్కపల్లి పోలీసులు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. నాష�
మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు గంజాయి, మత్తు పదార్థ రహిత సమాజం కోసం వినూత్నంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి ప�
Drugs | డ్రగ్స్(Drugs )లేని సమాజాన్ని నిర్మిద్దాం, యువత భవిష్యత్తును కాపాడుదామని తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆలేరు ఎస్టీవో కట్ట శ్రీనివాస్ అన్నారు.